Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా మహిళా నేత ఇంట్లో నకిలీ నోట్లు స్వాధీనం

Webdunia
బుధవారం, 25 జనవరి 2023 (17:00 IST)
ఏపీకి చెందిన అధికార వైకాపా పార్టీకి చెందిన మహిళా నేత రసపుత్ర రజినీ నకిలీ నోట్ల కేసులో బెంగుళూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు చరణ్ సింగ్ అనే మరో నిందితుడుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి వద్ద నుంచి రూ.44 లక్షల విలువైన రూ.500 నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈమె రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ డైరెక్టరుగా కూడా వ్యవహించారు. ఈమె పదవీ కాలం ఇటీవలే పూర్తయింది. దీంతో మరోమారు రజినీకిఆ ఆ పదవిని కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసింది. 
 
కాగా, కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన  రజినీ.. అధికార వైకాపాలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆమె నుంచి నకిలీ నోట్లను స్వాధీనం చేసుకోవడం ఇపుడు కలకలం రేపింది. అనంతపురం పట్టణానికి చెందిన కొంతమంది వ్యక్తుల నుంచి ఆమె నకిలీ నోట్లు కొనుగోలు చేసి వాటిని బెంగుళూరులో సర్క్యులేట్ చేస్తున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments