Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌కూ రంగేశారు... అద్దె వాహనాలకూ వైకాపా రంగులు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (12:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలకు రంగుల పిచ్చి బాగా ముదిరిపోయింది. గతంలో న్యాయస్థానాలతో అక్షింతలు వేయించుకున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పులేదు. తాజాగ్ కోవిడ్ రోగులను తరలించేందుకు ప్రభుత్వం అద్దెకు తీసుకున్న వాహనాలకూ వైకాపా రంగులు వేశారు. ఈ తంతు గుంటూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొవిడ్‌ రోగుల కోసం అత్యవసర రవాణా వాహనాలను గుంటూరులో లీజుకు తీసుకున్నారు. వీటిని సోమవారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. మొత్తం 77 వాహనాలను తీసుకుని నియోజకవర్గ కేంద్రాలకు పంపించారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లోని కొవిడ్‌ బాధితులను డివిజన్‌, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులకు వేగంగా తరలించడం కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు వ్యక్తుల నుంచి జిల్లా అధికారులు ఈ వాహనాలు సమకూర్చుకున్నారు. అయితే ఈ వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వాహనాలకు వైసీపీ రంగులు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments