Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబుగారి కుప్పం కోట బద్ధలైంది : వైకాపా ఎంపీ విజయసాయి

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (14:58 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోటగా భావించే కుప్పం కోట బద్ధలైందని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్ చేశారు. కుప్పం మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును బుధవారం చేపట్టారు. ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ 15 స్థానాలు గెలుచుకుంది. దాంతో చైర్ పర్సన్ స్థానాన్ని వైసీపీ సొంతం చేసుకుంది. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కుప్పం కోట బద్దలు అయ్యిందని ఆయన అన్నారు. 
 
ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ రికార్డు విజయం సాధించిందని తెలిపారు. చంద్రబాబును రాష్ట్రమంతటితోపాటు ఏళ్లుగా గెలిపిస్తున్న కుప్పం ప్రజలు కూడా నమ్మలేదని దీంతో అర్థమైపోయిందని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments