Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యాను : ఎమ్మెల్యే ఆర్కే.రోజా

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:44 IST)
తాను ప్రజల మధ్యే ఉంటానని, ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని నగరి వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే రోజా ప్రకటించారు. పనిలోపనిగా టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భానుప్రకాష్ నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తాను అక్రమంగా సంపాదిస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మూతిపగిలిపోతుందని హెచ్చరించారు. తన బ్యాంకు బ్యాలెన్స్‌ను బహిర్గతం చేస్తానని, వైకాపాలో ఉన్నవారి అండదండలోత తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని ఆమె సెటైర్లు వేస్తున్నారు. 
 
కాగా, నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలో ఎమ్మెల్యే రోజాకు వాటాలు అందుతున్నాయని భానుప్రకాష్ నాయుడు ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా అండతో కొందరు నగరి సంపదను కొల్లగొడుతున్నాని, ఆంబోతుల్లా నగరిమీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. వీటికి రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments