Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గులేక సంబరాలా... నేనిలానే మాట్లాడుతా... సస్పెన్షన్ అంటే కోర్టుకెళతా... ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చాలక సిగ్గు లేకుండా సం

Webdunia
సోమవారం, 20 మార్చి 2017 (18:59 IST)
వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. ముగ్గురు ఎమ్మెల్సీలను గెలిపించుకోవడానికి రూ. 300 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది చాలక సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. తనపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు వేస్తే మాత్రం మళ్లీ న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. 
 
వచ్చే 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందనీ, సింహం(జగన్) సింగిల్‌గానే వస్తుందనీ, తన తడాఖా ఏమిటో చూపిస్తుందని అన్నారు. దమ్ముంటే వైసీపీ నుంచి తెదేపాలో చేరిన 21 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. అలా రాజీనామా చేయించి ఆ 21 మందిని గెలిపించుకోండి చూద్దామని రోజా తెదేపాకు సవాల్ విసిరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments