బాలయ్యకు పౌరుషం లేదు... పనికిరాని గన్నేరు పప్పు లోకేష్... రోజా సెటైర్లు

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (20:13 IST)
ఏపీ సీఎం చంద్రబాబు తాను చేసిన తప్పులను మరచి పోయి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా. తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులు చిత్తుచిత్తుగా ఓడించమని చెబుతున్నారు.. అదే మాట ఆంధ్రాలో వర్తించదా.. పొత్తుల కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు. హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పొత్తు కోసం ప్రయత్నించారు చంద్రబాబు. కోడెల శివప్రసాదరావు లాంటి దిగజారిన స్పీకర్  దేశంలో లేరు.
 
రాజ్యాన్ని పరిరక్షించ వలసిన స్పీకర్ ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెడుతుంటే పవన్‌కు కనపడలేదా. కోడెల వియ్యంకుడు ఇంటిలోనే పవన్ జనసేన ఆఫీస్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు‌.
 
బాలయ్య మరచిపోయి ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బాలయ్యకు ఎన్టీఆర్ పౌరషం లేదు. నందమూరి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తప్పించడానికి సుహాసినికి సీటిచ్చారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే చంద్రబాబు ఎంతకు తెగించారో కేసీఆర్ తెలుసుకోవాలి. తెలంగాణా ప్రచారం చేస్తున్న చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవాలి. రెండు రాష్ట్రాలలో పనికిరాని గన్నేరు పప్పు లోకేష్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments