Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్యకు పౌరుషం లేదు... పనికిరాని గన్నేరు పప్పు లోకేష్... రోజా సెటైర్లు

Webdunia
ఆదివారం, 2 డిశెంబరు 2018 (20:13 IST)
ఏపీ సీఎం చంద్రబాబు తాను చేసిన తప్పులను మరచి పోయి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు రోజా. తెలంగాణలో పార్టీ మారిన శాసనసభ్యులు చిత్తుచిత్తుగా ఓడించమని చెబుతున్నారు.. అదే మాట ఆంధ్రాలో వర్తించదా.. పొత్తుల కోసం చంద్రబాబు పరితపిస్తున్నారు. హరికృష్ణ శవాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పొత్తు కోసం ప్రయత్నించారు చంద్రబాబు. కోడెల శివప్రసాదరావు లాంటి దిగజారిన స్పీకర్  దేశంలో లేరు.
 
రాజ్యాన్ని పరిరక్షించ వలసిన స్పీకర్ ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెడుతుంటే పవన్‌కు కనపడలేదా. కోడెల వియ్యంకుడు ఇంటిలోనే పవన్ జనసేన ఆఫీస్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు‌.
 
బాలయ్య మరచిపోయి ప్రచారంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బాలయ్యకు ఎన్టీఆర్ పౌరషం లేదు. నందమూరి కుటుంబాన్ని రాజకీయాల నుంచి తప్పించడానికి సుహాసినికి సీటిచ్చారు. ఓటుకి నోటు కేసులో దొరికిన దొంగను వదిలేస్తే చంద్రబాబు ఎంతకు తెగించారో కేసీఆర్ తెలుసుకోవాలి. తెలంగాణా ప్రచారం చేస్తున్న చంద్రబాబును సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవాలి. రెండు రాష్ట్రాలలో పనికిరాని గన్నేరు పప్పు లోకేష్ అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు రోజా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments