Webdunia - Bharat's app for daily news and videos

Install App

సస్పెన్షన్ పొడగిస్తే నా తడాఖా చూపిస్తా : వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా

తనపై విధించిన సస్పెన్షన్‌ను పొడగిస్తే మాత్రం తన తడాఖా చూపిస్తానని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రకటించారు. ముఖ్యంగా.. తనపై మళ్లీ సస్పెన్షన్ వేటు విధిస్తే కనుక సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. ముఖ్య

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (13:52 IST)
తనపై విధించిన సస్పెన్షన్‌ను పొడగిస్తే మాత్రం తన తడాఖా చూపిస్తానని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రకటించారు. ముఖ్యంగా.. తనపై మళ్లీ సస్పెన్షన్ వేటు విధిస్తే కనుక సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే అనిత‌పై రోజా చేసిన వ్యాఖ్యలకు గాను ఏడాది పాటు సస్పెన్షన్ చేసిన విషయం తెల్సిందే. ఆ గడువు ముగియడంతో ఆమెపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేస్తారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 
 
ఈ వార్తలపై స్పందిస్తూ.. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా తనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించారని న్యాయపోరాటం చేస్తున్నానని చెప్పారు. మళ్లీ సస్పెన్షన్ వేటు పడుతుందనే విషయమై ఆమెను ప్రశ్నించగా.. ప్రివిలేజ్ కమిటీ రిపోర్ట్ చూసిన తర్వాత కోర్టుకు వెళ్లాలో లేదో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనను అసెంబ్లీకి అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments