Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారు : ఆర్కే.రోజా

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండ

Webdunia
ఆదివారం, 18 ఫిబ్రవరి 2018 (15:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా మరోమారు విమర్శలు గుప్పించారు. ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబు ఏపీ ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మాట్లాడుతూ, తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం వద్ద  తాకట్టుపెట్టారనీ, అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతిలో చంద్రబాబు కీలు బొమ్మలా మారారని ఆరోపించారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
అదేసమయంలో వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనతో దేశ వ్యాప్తంగా చర్చ మొదలైందన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగొస్తుందని ఆమె చెప్పారు. కలుగులో ఎలుకలా దాక్కుని చంద్రబాబు వేడుక చూస్తున్నారని, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌ను తెరమీదకు తీసుకువచ్చి సమస్యను పక్కదారి పట్టిస్తున్నాంటూ రోజా విమర్శలు గుప్పించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments