Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో బాబు ఇంత దిగజారిపోయాడా.. రోజా

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (08:38 IST)
భారత సైనికులపై దాడి చేసి 44 మంది ముష్కరులు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటనను ఖండించారు. ఘటనపై కేంద్రం స్పందించిన తీరును కొంతమంది తప్పుబడితే మరికొందరు సమర్ధించారు. ముఖ్యంగా ఏపీ సిఎం చంద్ర బాబునాయుడు ప్రధానిపై నిప్పులు చెరిగారు. పున్వామా ఘటనకు బాధ్యత వహిస్తూ పీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
దీంతో చంద్రబాబు తీరును తప్పుబట్టారు ఎమ్మెల్యే రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు వ్యవహారం చూస్తుంటే పాకిస్థాన్‌ను సమర్ధించే విధంగా ఉందన్నారు. మేము కేసీఆర్‌తో కుమ్మక్కయ్యామని బాబు ఆరోపిస్తున్నారు. మా ఎమ్మెల్యేలు, ఎంపిలను సంతలో పశువుల్లా బాబు కొనలేదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal helth: హీరో విశాల్ ఆరోగ్యంపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వివరణ

Tarak: కళ్యాణ్ రామ్, ఎన్.టి.ఆర్. (తారక్) పేర్లు ప్రస్తావించిన పురందేశ్వరి

Rajasaheb: ప్రభాస్ రాజాసాబ్ కీలక అప్ డేట్ - కీసరలో రీషూట్స్ !

పోస్టర్ తో ఆసక్తికలిగించిన సుధీర్ బాబు హీరోగా చిత్రం

CULT: రచయిత, హీరోగా, దర్శకుడిగా విశ్వక్సేన్ చిత్రం కల్ట్ ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments