Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాను అడ్డుపెట్టుకుని పార్టీని నిలబెట్టుకోవాలని పవన్ రాజకీయం : ఆర్కే.రోజా

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (16:53 IST)
సినిమాను అడ్డుపెట్టుకుని పార్టీని నిలబెట్టుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. పవన్ నటించిన "భీమ్లా నాయక్" చిత్రాన్ని కలెక్షన్ల పరంగా దెబ్బతీయడానికి ఏపీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా అనేక అడ్డంకులు సృష్టిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఎమ్మెల్యే రోజా స్పందించారు. 
 
పవన్ కళ్యాణ్‌ను తొక్కేయాలని మేమెందుకు చూస్తాం. అయినా ఆయన నిర్మాతనా లేక పంపిణీదారుడా అంటూ ప్రశ్నించారు. టిక్కెట్ ధరల నిర్ణయం ఒక కొలిక్కి వస్తుందనుకునే సమయంలోనే మంత్రి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందారని, ఈ కారణంగా టిక్కెట్ల పంచాయతీ తేలలేదన్నారు. ఈ లోగా భీమ్లా నాయక్ చిత్రం విడుదలైందని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి టిక్కెట్ల ధర సమస్య కొలిక్కి వచ్చేంత వరకు సినిమాను విడుదల చేయకుండా ఆపుకోవాల్సిందంటూ ఆమె హితవు పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

దర్శన్ అభిమాని రేణుకస్వామి హత్య కేసు : వెలుగులోకి సంచలన విషయాలు

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments