Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ఆ ముగ్గురు మాత్రమే ట్రెండ్ సెట్టర్లు : వైకాపా ఎమ్మెల్యే

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (12:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు నేతలు మాత్రమే ట్రెండ్ సెట్టర్లుగా నిలిచారని వైకాపా ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి అన్నారు. ఆ ముగ్గురు ఎవరో కాదని, దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలని చెప్పారు. 
 
శాసనసభలో విద్య, వైద్యం, నాడు - నేడు అనే అంశాలపై మంగళవారం అసెంబ్లీ స్వల్పకాలిక చర్చ జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ, ఏపీలో ట్రెండ్ సెట్టర్లుగా ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్‌లు మాత్రమేనని అన్నారు. 
 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 యేళ్ల పాలనలో ప్రజలకు అన్నీ కష్టాలేనని చెప్పారు. పేదలు బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లకూడాదని, ఆత్మహత్యలకు పాల్పడరాదని పేదల పిల్లలు బాగా చదువుకోవాలని జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

సినిమాల్లోనే కాదు.. వ్యక్తిగతంగా లోపాలను వెతుకుతున్నారు : అనుపమ పరమేశ్వరన్

కపుల్ ఫ్రెండ్లీ లో సంతోష్ శోభన్, మానస వారణాసి ల కెమిస్ట్రీ సాంగ్

పవన్ చేతిపై ఉన్న టాటూ అక్షరాలకు అర్థమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments