Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు నెలలుగా నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు : వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి

Webdunia
ఆదివారం, 29 జనవరి 2023 (16:06 IST)
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల నుంచి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తన ఫోనుపై నిఘా వర్గాలు గత మూడు నెలలుగా నిఘా పెట్టివున్నాయని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, "ఫేస్ టైమర్, టెలిగ్రామ్, కాల్స్‌ను మీ పెగాసస్ రికార్డు చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా అని ప్రశ్నించారు. నిఘా కోసం నా నియోజకవర్గంలో ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఏర్పాటు చేసుకోండి. క్రికెట్ బెట్టింగ్‌ కేసులపుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారు అని కోటంరెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments