Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే ఎంత పని చేశారబ్బా... కారు బానెట్‌ను ఒత్తుగా పెట్టుకుని...

Webdunia
శనివారం, 6 జులై 2019 (18:01 IST)
ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కాదు.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ప్రజలను ఇబ్బందులకు గురి చేయరాదన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. కర్నూలు ఎమ్మెలే హాఫిజ్ ఖాన్ రాష్ట్ర సచివాలయంలో పనిమీద వచ్చి వెళ్తున్న నేపథ్యంలో తన నియోజక వర్గం నుంచి వచ్చిన వ్యక్తికి సిఫారసు సంతకం అవసరపడింది.
 
అటుగా వెళ్తున్న ఎమ్మెలేను అభ్యర్దించిన వెంటనే హాఫిజ్ ఖాన్ తాను ఆగిన చోటనే ఆగివున్న కారు బానెట్‌ను ఒత్తుగా తీసుకుని సంతకం చేసిచ్చేశారు. సహజంగా ఏదైనా పనిమీద నియోజక వర్గ ప్రజలు వచ్చినప్పుడు ఎమ్మెలేలు కలవడానికి సమయం, సిఫారసు సంతకం చేయడానికి బోలెడంత పోస్టుమార్టం చేస్తుంటారు. 
 
ఇలాంటి తరుణంలో అప్పటికప్పుడు సంతకం చేసిచ్చిన హఫీజ్ ఖాన్ ఔదార్యంపై అటుగా వెళ్తున్నవారు చూస్తుండిపోయారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజారంజక పాలన అందించాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments