Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య... వైకాపా ఎమ్మెల్యే అరెస్టు?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (10:20 IST)
కాకినాడలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు. గత మంగళవారం వెంకటాపురం నుంచి అన్నవరం వస్తుడంగా ఈ హత్య జరిగింది. ఈ దారుణ హత్య కేసుకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, మిగిలిన నిందితులంతా పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ హత్య పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ హత్య కేసు ఉదంతాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు పీసీబీ ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గురువారం ఆదేశాలు జారీచేశారు. అసాంఘిక శక్తుల గురించి వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటనలో నిజానిజాలపై వీలైనంత త్వరగా తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, డీజీపీలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments