Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రజ్యోతి విలేఖరి హత్య... వైకాపా ఎమ్మెల్యే అరెస్టు?

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (10:20 IST)
కాకినాడలో ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి కాతా సత్యనారాయణ దారుణ హత్యకు గురయ్యాడు. గత మంగళవారం వెంకటాపురం నుంచి అన్నవరం వస్తుడంగా ఈ హత్య జరిగింది. ఈ దారుణ హత్య కేసుకు సంబంధించి వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అధికార పార్టీ ఎమ్మెల్యేను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే, మిగిలిన నిందితులంతా పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ హత్య పూర్తిగా రాజకీయ కోణంలో జరిగినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ హత్య కేసు ఉదంతాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ మేరకు పీసీబీ ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ గురువారం ఆదేశాలు జారీచేశారు. అసాంఘిక శక్తుల గురించి వార్తలు రాసినందునే ఆయన హత్యకు గురయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. ఈ ఘటనలో నిజానిజాలపై వీలైనంత త్వరగా తమకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ, డీజీపీలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments