Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిరాయి మూకలతో వైకాపా కార్యకర్తలపై దాడులు.. డీపీజీకి ఆళ్ళ ఫిర్యాదు

Webdunia
సోమవారం, 1 జులై 2019 (14:18 IST)
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, వైకాపా ఎమ్మెల్యే రాష్ట్ర డిజిపి గౌతం సవాంగ్‌ను కలిసిన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి రాష్ట్రంలో తెలుగుదేశం పార్డీ కిరాయి మనుషులతో వైఎస్ఆర్‌సిపి శ్రేణులపై దాడులకు తెగబడుతోందని ఫిర్యాదు చేశారు. 
 
వ్యూహాత్మకంగా ఆ దాడులను టీడీపీపైకి నెట్టె ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలే గ్రామాల్లో, పట్టణాల్లో మా పార్టీ శ్రేణులపై టిడిపి వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలోనూ సీఎం, హోంమంత్రి లపై అత్యంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు.


చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లు ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా మాపై అక్కసుతో వహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టిడిపి ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోంది. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిజిపిని కలిసి ఫిర్యాదు చేశామని ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments