Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. తక్షణం అరెస్టు చేయాలి : విజయసాయి రెడ్డి

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:45 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది అని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాండ్ చేశారు.
 
మంగళవారం చిదంబరంతో పాటు.. ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపిన విషయం తెల్సిందే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్తీ చిదంబరం భారీ మొత్తంలో విదేశాలకు సొమ్ములు చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడులపై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది. ఆయనకు నైతికతే లేదు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలి. మనీ లాండరింగ్ నుంచి చైనా పౌరులకు లంచాలు తీసుకుని చిదంబరం వీసాలు ఇప్పించారు. ఐపీసీలోని అన్ని రకాల సెక్షన్లకు సరిపోయే నేరాలకు చిదంబరం పాల్పడ్డారని, అందువల్ల ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలి" అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

తర్వాతి కథనం
Show comments