Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. తక్షణం అరెస్టు చేయాలి : విజయసాయి రెడ్డి

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:45 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది అని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాండ్ చేశారు.
 
మంగళవారం చిదంబరంతో పాటు.. ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపిన విషయం తెల్సిందే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్తీ చిదంబరం భారీ మొత్తంలో విదేశాలకు సొమ్ములు చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడులపై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది. ఆయనకు నైతికతే లేదు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలి. మనీ లాండరింగ్ నుంచి చైనా పౌరులకు లంచాలు తీసుకుని చిదంబరం వీసాలు ఇప్పించారు. ఐపీసీలోని అన్ని రకాల సెక్షన్లకు సరిపోయే నేరాలకు చిదంబరం పాల్పడ్డారని, అందువల్ల ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలి" అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments