Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది.. తక్షణం అరెస్టు చేయాలి : విజయసాయి రెడ్డి

Webdunia
మంగళవారం, 17 మే 2022 (17:45 IST)
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది అని, ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలని వైకాపా రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి మాండ్ చేశారు.
 
మంగళవారం చిదంబరంతో పాటు.. ఆయన తనయుడు కార్తీ చిదంబరం నివాసాల్లో సీబీఐ సోదాలు జరిపిన విషయం తెల్సిందే. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కార్తీ చిదంబరం భారీ మొత్తంలో విదేశాలకు సొమ్ములు చేరవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడులపై విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "చిదంబరం ఓ ఆర్థిక ఉగ్రవాది. ఆయనకు నైతికతే లేదు. న్యాయ కళాశాలలు చిదంబరం వ్యవహారాలను కేస్ స్టడీలుగా తీసుకోవాలి. మనీ లాండరింగ్ నుంచి చైనా పౌరులకు లంచాలు తీసుకుని చిదంబరం వీసాలు ఇప్పించారు. ఐపీసీలోని అన్ని రకాల సెక్షన్లకు సరిపోయే నేరాలకు చిదంబరం పాల్పడ్డారని, అందువల్ల ఆయన్ను తక్షణం అరెస్టు చేయాలి" అని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

పవన్‌ కల్యాన్‌ వల్ల డొక్కా సీతమ్మ అందరికీ తెలిసింది : బాలినేని శ్రీనివాసరెడ్డి

Mrunal Thakur: ధనుష్‌తో ప్రేమాయణంపై మృణాల్ ఏమందంటే..? తప్పుగా..?

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments