Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పాలన ... 'ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరం' : వైకాపా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:30 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. 
 
ఇదే హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై పోరాడితే ఉగ్రవాదులా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని సీఎం చంద్రబాబు ఉగ్రవాదం, తీవ్రవాదంతో పోలుస్తున్నారని మేరుగ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు... ప్రభుత్వ అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. 
 
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. మీరు చేస్తే తప్పు కాదు..మేం చేస్తే తప్పా..? అని ఆయన నిలదీశారు. అనంతపురం జిల్లాను చంద్రబాబు సస్యశ్యామలం చేశామన్నారు. ఇప్పుడు ఆ జిల్లాను కరువు మండలాల్లో ఎందుకు ప్రకటించారని మేరుగ నాగార్జున సూటిగా ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments