Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు పాలన ... 'ఉగ్రవాదం, తీవ్రవాదం కన్నా ప్రమాదకరం' : వైకాపా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (16:30 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పాలనపై వైకాపా నేతలు మరోమారు తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు పాలన ఉగ్రవాదం, తీవ్రవాదం కంటే ప్రమాదకరంగా ఉందని కన్నా ప్రమాదకరంగా మారిందని ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆరోపించారు. 
 
ఇదే హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై పోరాడితే ఉగ్రవాదులా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని సీఎం చంద్రబాబు ఉగ్రవాదం, తీవ్రవాదంతో పోలుస్తున్నారని మేరుగ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదు... ప్రభుత్వ అవినీతికే వ్యతిరేకమని స్పష్టం చేశారు. 
 
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళనలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు. మీరు చేస్తే తప్పు కాదు..మేం చేస్తే తప్పా..? అని ఆయన నిలదీశారు. అనంతపురం జిల్లాను చంద్రబాబు సస్యశ్యామలం చేశామన్నారు. ఇప్పుడు ఆ జిల్లాను కరువు మండలాల్లో ఎందుకు ప్రకటించారని మేరుగ నాగార్జున సూటిగా ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments