14 యేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, కేశినేని నానిలు చేస్తున్న విమర్శలకు విజయవాడకు చెందిన వైకాపా నేత వరప్రసాద్ పొట్లూరి ఘాటుగా కౌంటరిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అంటూ నిలదీశారు.
 
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "పద్నాలుగు ఏళ్లు ప్రభుత్వం నడిపారు, ఏం పీకారు అప్పుడు? గుడ్డి గుర్రాలకి పళ్ళు తోమారా? కుంభకర్ణుడి వలే ఇప్పుడు మెలుకువ వచ్చింది అయ్యా వారికి?? మళ్ళీ బజ్జో నాన్న, లెగిసేసరికి కనపడుద్ది న భూతో న భవిష్యత్ లాంటి  నవరత్నాల దీవెన. వైఎస్ జగన్ పాలన కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన పీవీపీ.. తన ట్వీట్‌కు చంద్రబాబు, నారా లోకేశ్, కేశినేని నానిలను ట్యాగ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Abhyankar : అనిరుధ్‌కి పోటీగా సాయి అభ్యంకర్‌.. డ్యూడ్ హిట్ ఇస్తాడా?

Dhruv Vikram: పీరియాడిక్ నేపథ్యంలో కబడ్డీ ఆట కథాంశంతో బైసన్ చిత్రం

Siddhu : క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని చెప్పా : సిద్ధు జొన్నలగడ్డ

అరి సినిమా రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది - డైరెక్టర్ జయశంకర్

Rajamouli: రాజమౌళి సినిమానుంచి తీసేసిన ఆ వ్యక్తే ది రాజా సాబ్ విఎఫ్.ఎక్స్ లేట్ చేస్తున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించాలంటే... మైక్రో ఓవెన్‌లో?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments