Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, కేశినేని నానిలు చేస్తున్న విమర్శలకు విజయవాడకు చెందిన వైకాపా నేత వరప్రసాద్ పొట్లూరి ఘాటుగా కౌంటరిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అంటూ నిలదీశారు.
 
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "పద్నాలుగు ఏళ్లు ప్రభుత్వం నడిపారు, ఏం పీకారు అప్పుడు? గుడ్డి గుర్రాలకి పళ్ళు తోమారా? కుంభకర్ణుడి వలే ఇప్పుడు మెలుకువ వచ్చింది అయ్యా వారికి?? మళ్ళీ బజ్జో నాన్న, లెగిసేసరికి కనపడుద్ది న భూతో న భవిష్యత్ లాంటి  నవరత్నాల దీవెన. వైఎస్ జగన్ పాలన కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన పీవీపీ.. తన ట్వీట్‌కు చంద్రబాబు, నారా లోకేశ్, కేశినేని నానిలను ట్యాగ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments