Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 యేళ్లు గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?

Webdunia
ఆదివారం, 21 జులై 2019 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్, కేశినేని నానిలు చేస్తున్న విమర్శలకు విజయవాడకు చెందిన వైకాపా నేత వరప్రసాద్ పొట్లూరి ఘాటుగా కౌంటరిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా? అంటూ నిలదీశారు.
 
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. "పద్నాలుగు ఏళ్లు ప్రభుత్వం నడిపారు, ఏం పీకారు అప్పుడు? గుడ్డి గుర్రాలకి పళ్ళు తోమారా? కుంభకర్ణుడి వలే ఇప్పుడు మెలుకువ వచ్చింది అయ్యా వారికి?? మళ్ళీ బజ్జో నాన్న, లెగిసేసరికి కనపడుద్ది న భూతో న భవిష్యత్ లాంటి  నవరత్నాల దీవెన. వైఎస్ జగన్ పాలన కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో స్పందించిన పీవీపీ.. తన ట్వీట్‌కు చంద్రబాబు, నారా లోకేశ్, కేశినేని నానిలను ట్యాగ్‌ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments