Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యంత విషమంగా ఎమ్మెల్సీ భగీరథ రెడ్డి ఆరోగ్యం

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (09:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దీనికితోడు కొన్ని రోజులుగా ఆయనకు దగ్గు ఎక్కువైంది. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లోని ఖాళీల్లోకి రక్తస్రావం అవుతుండటంతో ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఆయన ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన బంధువు చల్లా రఘునాథ రెడ్డి తెలిపారు. భగీరథను తొలుత వెంటిలేటరుపై ఉంచి 100 శాతం ఆక్సిజన్ ఇచ్చారని, ఇపుడు దీన్ని 60 శాతానికి తగ్గించినట్టు తెలిపారు. పైగా, చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తుందని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments