Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా నిధుల జమ

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (09:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులకు తీపి కబురు చెప్పారు. గత 2021 ఖరీఫ్ సీజన్‌లో పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు చెప్పిన మాట ప్రకారం ఈ ఖరీఫ్ సీజన్‌లోనే రూ.2,977.82 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొని ఈ బీమా సొమ్మును రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. 
 
కాగా, దేశంలో ఎక్కడా లేని విధంగా రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా రైతుల తరపున పూర్తి ప్రీమియం చెల్లించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంది. సాగు చేసిన ప్రతి ఎకరానికి ఈ-క్రాప్‌లో మన గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తుంది. 
 
బీమా పరిహారపు సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీనిద్వారా ఉచిత పంటల బీమాను ఒక సీజన్‌ది మరో యేడాది అదే సీజన్ రాకముందే చెల్లిస్తూ వస్తుంది. ఇందులోభాగంగా, ఇపుడు సీఎం ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments