వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను వైకాపా అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 25 ఎంపీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. వీరిలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి జగన్ షాకిచ్చారు. ఆయనకు మొండిచేయి చూపించి... ఇటీవల తెలుగుదేశం నుంచి వైకాపాలో చేరిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే,