వైఎస్ వివేకా హత్య కేసు.. శంకర్ రెడ్డి అరెస్ట్

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (20:16 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తాజాగా దేవి రెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవి రెడ్డి శంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు.
 
హైదరాబాద్‌‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు. అరెస్ట్‌ చేసిన అనంతరం… దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు.
 
కాగా మూడు రోజుల కింద ఈ కేసులో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి డ్రైవర్‌ దస్తగిరి సిబిఐ అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక విషయాలను తెలిపాడు దస్తగిరి. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి కారణమని చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments