Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు వైఎస్ వివేకా వర్థంతి వేడుకలు - పులివెందులకు...

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (10:01 IST)
వైకాపా నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మూడో వర్థంతి వేడుకలు మంగళవారం జరుగనున్నాయి. మూడేళ్ల క్రితం ఇదే రోజున ఆయన పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. కానీ, ఈ హత్యకు పాల్పడిన నిందితులు ఎవరో స్పష్టంగా ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. 
 
ఇదిలావుంటే, వైఎస్.వివేకా తృతీయ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని పులివెందులలోని ఆయన సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆయన కుటుంబ సభ్యులైన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. వీరితోపాటు పలువురు కుటుంబ సభ్యులు కూడా పులివెందులకు వస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments