Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కార్లు టైర్లు పేలిపోయాయి..

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2022 (16:53 IST)
వైకాపా మాజీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మకు పెను ముప్పు తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని తిరిగి ఇంటికి బయలుదేరారు. 
 
ఈ కారు వేగంగా వెళుతుండగా, ఒక్కసారిగా టైర్లు పేలిపోయాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి ఆమె సురక్షితంగా బయటపడ్డారు. కర్నూలు జిల్లా గుత్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆమె మరో కారులో వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments