Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీకి ధైర్యంగా వెళ్లలేని వారికి పదవులు ఎందుకు: వైఎస్ షర్మిల

ఠాగూర్
శుక్రవారం, 8 నవంబరు 2024 (16:58 IST)
తనకు మైక్ ఇవ్వరని, అందువల్ల తాను అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ పీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిల తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ధైర్యంలేనివారికి పదవులు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. జగన్ అయినా.. వైకాపా అయినా ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని చెప్పారు. 
 
ఈ నెల 11వ తేదీన ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని జగన్ ప్రకటించిన విషయం తెల్సిందే. దీనిపై ఆమె స్పందిస్తూ, అసంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతో పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగం అని జగన్ మాట్లాడిన విషయం తెల్సిందే. అసెంబ్లీకి వెళ్లకపోయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీడియా సమావేశాల ద్వారా ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. ఈ విషయంలో జగన్ తీరును తీవ్రంగా పరిగణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments