Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: వైఎస్ జగన్

Webdunia
మంగళవారం, 25 మే 2021 (19:54 IST)
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. కానీ భారీ వర్షాలు, తుపాన్లతో రైతులు నష్టపోయారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ పంటల బీమా చెల్లింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. 2020 ఖరీఫ్‌లో ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు బాగా నష్టపోయారని, అందుకే ఉచిత పంటల బీమా కింద 15.15లక్షల మంది రైతులకు పరిహారం ఇస్తున్నట్లు తెలిపారు.

‘‘23 నెలల కాలంలో రైతుల కోసం ₹83వేల కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా కింద ఈ నెలలో రూ. 3,900కోట్లు చెల్లించాం. ఇవాళ పరిహారం కింద 15.15లక్షల మంది రైతులకు రూ.1,820కోట్లు ఇస్తున్నాం. రైతులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే బీమా మొత్తం చెల్లిస్తోంది. ప్రతి ఆర్బీకే కేంద్రంలో లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తున్నాం’’అని సీఎం జగన్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్ నారాయణమూర్తి యూనివర్సిటీ పేపర్ లీక్ నాకు బాగా నచ్చింది : త్రివిక్రమ్ శ్రీనివాస్

యువతను ఆకట్టుకునేలా మ్యానిప్యూలేటర్ టైటిల్ వుందన్న బి.గోపాల్

GMB: మహేష్ బాబు నిర్మిస్తున్న రావు బహదూర్ చిత్రం నుంచి సత్య దేవ్ ఫస్ట్ లుక్

గోవాలో తాగిపడిపోతే సుప్రీత ఆ పని చేసింది : అమర్ దీప్

వామ్మో... 'దేవా' పాత్రధారికి అంత రెమ్యునరేషనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments