Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రికి సీఎం జగన్... కాలికి గాయం కావడంతో ...

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మణిపాల్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ముఖ్యంగా, స్కానింగ్ చేశారు. సాధారణ వైద్య పరీక్షలు కూడా చేశారు. 
 
ఇటీవల వ్యాయామం చేస్తుండగా కాలికి గాయమైంది. మరోసారి కుడి కాలుకు వాపు రావడంతో పరీక్షల కోసం సీఎం ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం 9.45 నిమిషాలకు ఆస్పత్రికి వచ్చారు. రెండుగంటల పాటూ అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తిరిగి క్యాంప్ ఆఫీసుకు వెళ్లిపోయారు.
 
ముఖ్యమంత్రి జగన్ కాలు బెణుకుతోనే రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తాజాగా నొప్పి మరింత పెరగడంతో మణిపాల్ ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇావాళ సీఎం జగన్ విద్యారంగంపై సమీక్ష చేయాల్సి ఉంది. మరి సీఎం జగన్ సమీక్ష చేస్తారో లేదో ఆయనకే ఎరుక. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments