Webdunia - Bharat's app for daily news and videos

Install App

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

ఠాగూర్
మంగళవారం, 3 జూన్ 2025 (14:56 IST)
గుంటూరు జిల్లా తెనాలి రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దళిత, ప్రజా సంఘాల నేతలు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఐతా నగర్‌లోని రౌడీ షీచటర్లను పరామర్శించడానికి రావడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్లబెలూన్లతో దళిత సంఘాల నేతలు తమ నిరసన తెలిపారు. జగన్‌కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. 
 
తెనాలిలో సామన్యులపై దాడులు, మహిళలపై వేధింపులు, గంజాయి విక్రయాలకు పాల్పడిన రౌడీ ముఠా సభ్యులను పరామర్శించేందుకు జగన్ రావడంపై సర్వత్రా విస్మయంతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.  జగన్‌కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. 
 
కాగా, తెనాలిలో దళిత, మైనారిటీల వర్గాలకు చెందిన యువకులపై కొందరు పోలీసుల ఇటీవల దాడి చేశారన్న ఆరోపణలపై తీవ్ర దుమారం రేగుతున్న నేపథ్యంలో జగన్ ఇవాల తెనాలిలో పర్యటించడం రాజకీయం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 
కాగా, గత ఏప్రిల్ 25వ తేదీన తెనాలిలో జాన్ విక్టర్, కరీము్ల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులపై కొందరు పోలీసులు అత్యంతదారుణంగా వ్యవహరించిన వి,యం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments