Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే సీఎం సీట్లో నేనే ఉండేవాడినేమో : జగన్

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (23:23 IST)
jagan
అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే సీఎం సీట్లో తానే ఉండేవాడినేమోనని ఏపీ మాజీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. 2019లో అడ్డగోలు అబద్దపు హామీలు ఇచ్చినందునే 151 సీట్లు ఇచ్చారని మండిపడ్డారు. కష్టాలెప్పుడూ శాశ్వతంగా ఉండవని, చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుందని, ఇది సృష్టి సహజమని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచివైపు దేవుడు తప్పకుండా ఉంటాడన్నారు.
 
రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని, విలువలు, విశ్వసనీయతే తమకు శ్రీరామ రక్ష అని జగన్ తెలిపారు. రేపల్లెకు చెందిన పార్టీ నేత మోపిదేవి టీడీపీలో చేరిన సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మోపిదేవి వెంకట రమణ పార్టీని వీడి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. మోపిదేవి వెంకటరమణకి మంచే చేశామన్నారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా మంత్రిపదవి ఇచ్చామని గుర్తుచేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments