Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"పై మండిపడిన వైకాపా అధినేత జగన్

సెల్వి
శుక్రవారం, 26 జులై 2024 (15:25 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్. జగన్ ఏపీలోని సంకీర్ణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం లేదని జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 
 
ఆర్థిక సంవత్సరంలో కేవలం ఏడు నెలల వ్యవధిలోనే "ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్"ను ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందనే దానిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని జగన్ అన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసాలు జరుగుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న అధికార టీడీపీ దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 
 
రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments