Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ సమ్మిట్ సక్సెస్... మంత్రులను అభినందించిన సీఎం

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (16:17 IST)
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించడంతో సంబంధిత శాఖల మంత్రులు, పరిశ్రమల శాఖ అధికారులును ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. 
 
సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల్ వలవెన్, పరిశ్రమల శాఖ డైరక్టర్ డా.జి. సృజన తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విశాఖ సదస్సును విజయవంతం చేసినందుకు గాను సీఎం మంత్రులను అభినందించారు. 
 
కాగా మార్చి 3,4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13.41 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments