Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలులో తెలుగమ్మాయికి ఉత్తరాది యువకులు లైంగిక వేధింపులు... దూకేసింది...

తెలుగు అమ్మాయిలపై ఉత్తరాది యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చెన్నైలో ఈ రోజు ఉదయం హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. రైలు జనరల్ బోగీలో ఖాళీ లేకపోవడంతో చెన్నైలో టెక్కీలకు పనిచేస్తున్న ముగ్గురు యువతులు ఎస్ 1 బోగీలో ఎక్కారు.

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (19:56 IST)
తెలుగు అమ్మాయిలపై ఉత్తరాది యువకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చెన్నైలో ఈ రోజు ఉదయం హజ్రత్ నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. రైలు జనరల్ బోగీలో ఖాళీ లేకపోవడంతో చెన్నైలో టెక్కీలకు పనిచేస్తున్న ముగ్గురు యువతులు ఎస్ 1 బోగీలో ఎక్కారు. 
 
కొంతదూరం వచ్చాక బోగీలో వున్న ఉత్తరాది పోకిరీలు అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నెల్లూరు జిల్లా దాటిన తర్వాత వారు మరింత రెచ్చిపోయి ముగ్గురు అమ్మాయిలపై లైంగిక దాడులు చేయబోయారు. దీనితో ఓ యువతి తప్పించుకుని సింగరాయకొండ స్టేషను వద్ద ప్లాట్ ఫాంపైకి దూకేసింది. దీనితో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. 
 
వెంటనే మిగిలిన యువతులు చైన్ లాగి రైలును ఆపేశారు. గాయపడిన యువతికి రైల్వే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా పోకిరీలలో ముగ్గురిని విజయవాడ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం