Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారం చేశాడు.. ప్రమాదవశాత్తూ బావిలో పడ్డాడు...

Webdunia
ఆదివారం, 14 అక్టోబరు 2018 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు బావిలో పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జనగామ జిల్లా జాఫర్ గడ్‌లో ఉప్పుగల్లు గ్రామంలో నివాసం ఉంటున్న కేసోజు రాజేష్ అనే యువకుడు, అదే గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న యువతిని బలవంతంగా ఊరి చివర ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 
 
అయితే, ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో అత్యాచార ప్రయత్నం బెడిసి కొట్టింది. దీంతో ఆమెను పక్కనే ఉన్న బావిలోకి నెట్టే క్రమంలో తానూ పడిపోయాడు. బావిలో పడ్డ యువతి కేకలు వేస్తుండటంతో స్థానికులు వచ్చి ఆమెను బయటకు తీశారు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించి, రాజేష్‌ను పోలీసులకు అప్పగించారు. యువతి, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు  వర్దన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments