Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడని పగ, రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో...

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:36 IST)
వివాహేతర సంబంధాలు కుటుంబాలను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తున్నాయి. పగ, ప్రతీకారాలతో హత్యలు చేసుకునే వరుకు వెళుతున్నాయి. వివాహేతర సంబంధాలు వద్దంటూ మహిళా సంఘాలు చెబుతున్నా కొంతమందిలో మార్పు మాత్రం కనిపించడం లేదు. వివాహేతర సంబంధం ఒక వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది.
 
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చీలిపాలెం ప్రాంతానికి చెందిన షేక్ సుబానీ అదే ప్రాంతానికి చెందిన మున్నీసా అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకి ఇంకా వివాహం కాలేదు. అయితే అతనితో కలిసి ఉండడమే కాకుండా గోపి అనే మరో యువకుడికి ఆమె దగ్గరైంది.
 
ఆ యువతి అడిగినవన్నీ కొనిస్తూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు గోపి. దీంతో షేక్ సుబానీని పక్కన పెట్టేసింది మున్నీసా. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు సుబానీ. గోపినే ఇందుకు కారణమని భావించాడు. అతన్ని చంపేయాలనుకున్నాడు. ఇంటి బయట నిద్రిస్తున్న గోపిపై కత్తితో దాడి చేశాడు షేక్ సుబానీ. తీవ్రగాయాల పాలైన గోపి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

మాల్దీవుల్లో కీర్తి సురేష్ రొమాంటిక్ వెకేషన్... భర్తతో కలిసి ఎంజాయ్...

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments