Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 15 రోజుల్లో వివాహం.. కబళించిన రోడ్డు ప్రమాదం

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (09:56 IST)
కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. మరో 15 రోజుల్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన ఓ యువజంటను రోడ్డు ప్రమాదం కబళించింది. జిల్లాలోని జగ్గంపేట మండలం, జె.కొత్తూరుకు చెందిన మానేపల్లి రాజకుమార్ (25) అనే యువకుడికి కిర్లంపూడి మండలం సోమవారానికి చెందిన మలిరెడ్డి దుర్గాభవాని (18)కి వచ్చే నెల పదో తేదీన వివాహం చేయాలని పెద్దలు నిశ్చయించారు. వీరికి ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. 
 
మంగళవారం వారిద్దరూ కలిసి తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో వెనుక నుంచి వచ్చిన ఓ లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments