Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను... భూమన కరుణాకర్ రెడ్డి, ఏం.. మంత్రి పదవి రాలేదా?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (12:28 IST)
వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి షాకిచ్చారు. కరుణాకర్ రెడ్డి ఇలా ప్రకటించడంతో అక్కడివారంతా భూమన అభినయ్ రెడ్డి నాయకత్వం కావాలంటూ నినాదాలు చేశారు.
 
ఇంకా భూమన మాట్లాడుతూ... తన గెలుపు కోసం పనిచేసిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తిరుపతిలో టిడిపిని ఓడించడమంటే అంత తేలిక కాదనీ, ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడమంటే మంత్రి పదవి కంటే గొప్పదన్నారు. మంత్రి పదవి కంటే గొప్పది అని భూమన అంటున్నారు కాబట్టి జగన్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో జగన్ కేబినెట్లో ఎవరెవరి పేర్లు వుంటాయో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments