Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

ఠాగూర్
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (10:38 IST)
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ఉద్యోగుల్లో రెండు వేల మంది తమ నిఘా నేత్రాలేనని, అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని క్షణాల్లో తమకు చేరవేస్తారని తితిదే మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 
 
తిరుమల గోశాలలో గోవులు మృతి చెందాయంటూ భూమన కరుణార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తితిదే ఈవో శ్యామల రావు ఖండించారు. దీనిపై భూమన మరోమారు స్పందిస్తూ, తితిదేలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమ నిఘా నేత్రాలేనని, అక్కడ జరుగుతున్న పరిణామాలపై వారంతా ఎప్పటికపుడు తమకు సమాచారం చేరవేస్తూనే ఉంటారని తెలిపారు. 
 
అలాగే, తిరుపతిలోని ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడివున్నట్టు తెలిపారు. గోవుల మృతిపై తితిదే పాలకులు, స్థానిక ఎమ్మెల్యే ప్రకటనల్లో వైరుధ్యాలు ఉన్నాయని, చైర్మన్, ఈవోను వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. తాము విడుదల చేసిన ఫోటోలపై ఏ విచారణకైనా సిద్ధమని తప్పని తేలితే ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని భూమన సవాల్ విసిరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments