జగన్ పాలనలో రెడ్లు బాగా నష్టపోయాం.. కానీ : కేతిరెడ్డి (Video)

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (09:53 IST)
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వైకాపా ప్రభుత్వ పాలనలో రెడ్డి సామాజిక వర్గం ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. అయితే, ఆయన పాలనలో రెడ్లు తలెత్తుకుని నిలబడేలా చేశారని, ఇది ప్రతి ఒక్క రెడ్డికి గర్వకారణమన్నారు. 
 
అనంతపురం ధర్మవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నష్టపోయిన మాట నిజమేనన్నారు. ఆర్థికంగా చాలా నష్టం జరిగిందన్నారు. కానీ, ప్రతి ఒక్క రెడ్డి తలెత్తుకుని తిరిగేలా జగన్ చేశారన్నారు. 
 
అలాగే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం ఎంతో గొప్పదన్నారు. ఈ పథకాల వల్ల కోట్లాది పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందారన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా తాను నిర్వహించిన గుడ్ మార్నింగ్ దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రతి రోజూ ఉదయం కనీసం 10 నుంచి 20 మంది వరకు తన వద్దకు వచ్చి తమ సమస్యలు చెప్పుకునేవారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపించడంలో ఒక ఎమ్మెల్యేగా తనకు ఎంతో సంతృప్తి మిగిలిందన్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments