Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇంగ్లిష్ బుక్ గిఫ్ట్ ఇచ్చిన య‌శ‌స్వి

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:04 IST)
జ‌న‌సేన అధ్య‌క్షుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు పుస్తకాలంటే పిచ్చి. ఖాళీ దొరికిన‌పుడ‌ల్లా ఆయ‌న బుక్స్ తిర‌గేస్తుంటారు. అందుకే ఆయ‌న‌కో ఇంగ్లిష్ బుక్ అందించారు పార్టీ నాయ‌కురాలు య‌శ‌స్వి.
 
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇటీవ‌ల త‌న పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాలవలస యశస్విని నియ‌మించారు. ఆమె నేడు జ‌న‌సేన నేత క‌ల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని పవన్ కల్యాణ్ ఆమెకు అందచేశారు.

ఉత్తరాంధ్రలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ, వారికి అండగా నిలవాలని, సమస్యల పరిష్కారం కోసం పార్టీపరంగా పోరాటం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కి ‘మెమయిర్స్ ఆఫ్ లీ క్వాన్ యూ’ అనే పుస్తకాన్ని యశస్వి కానుక‌గా అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments