Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా భువనేశ్వరికి దండం పెడతానంటున్న జగన్ చెల్లెలు.. ఎందుకు?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని అనుకుంటున్నట్టు వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల అంటోంది. ఆమె ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓసారి

Webdunia
సోమవారం, 10 జులై 2017 (09:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని అనుకుంటున్నట్టు వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల అంటోంది. ఆమె ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓసారి పరిశీలిద్ధాం. గుంటూరు వేదికగా వైకాపా ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పైవిధంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
'తన తండ్రి(ఎన్టీఆర్‌)కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కొన్న చంద్రబాబు మోసాన్ని భరిస్తూ తాళి చూసుకుంటున్న భువనేశ్వరికి.. నిజంగా దండం పెట్టవచ్చు' అని షర్మిల వ్యాఖ్యానించారు. నిజానికి కొద్దికాలంగా మీడియాకు దూరంగా ఉన్న షర్మిల అమరావతిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ మీటింగ్‌లో పాల్గొని చంద్రబాబుపై విమర్శలు గుప్పించి.. నారా భువనేశ్వరికి దండం పెట్టాలంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments