శోభనం రోజున కడుపు నొప్పిగా ఉందని.. టాయ్‌లెట్ వెళ్లి వస్తానని జంప్..

నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి

Webdunia
సోమవారం, 10 జులై 2017 (08:57 IST)
నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా వీకే పురానికి చెందిన ఆంటోనీ జోసెఫ్ (29)కు తాట్టంపట్టికి చెందిన ఓ నర్సుతో వివాహమైంది. శనివారం రాత్రి వీరిద్దరికీ పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. 
 
వరుడు గదిలో వేచి ఉన్నాడు.. అనుకున్న ముహుర్తం ప్రకారం వధువు కూడా గదిలో అడుగు పెట్టింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ.. వధువు రాగానే.. జోసెఫ్ కడుపునొప్పిగా ఉందని, టాయిలెట్‌కు వెళ్లివస్తానని చెప్పి వెళ్లాడు. కానీ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలిపింది. ఇంతలో తెల్లారిపోయింది. ఇక లాభం లేదనుకున్న జోసెఫ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments