Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం రోజున కడుపు నొప్పిగా ఉందని.. టాయ్‌లెట్ వెళ్లి వస్తానని జంప్..

నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి

Webdunia
సోమవారం, 10 జులై 2017 (08:57 IST)
నర్సును పెళ్లి చేసుకున్నాడు. శనివారం శోభనం జరగాల్సింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ వరుడు పరారైనాడు.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరునెల్వేలి జిల్లా వీకే పురానికి చెందిన ఆంటోనీ జోసెఫ్ (29)కు తాట్టంపట్టికి చెందిన ఓ నర్సుతో వివాహమైంది. శనివారం రాత్రి వీరిద్దరికీ పెద్దలు శోభనం ఏర్పాటు చేశారు. 
 
వరుడు గదిలో వేచి ఉన్నాడు.. అనుకున్న ముహుర్తం ప్రకారం వధువు కూడా గదిలో అడుగు పెట్టింది. అయితే ఇంతలో ఏమైందో ఏమో కానీ.. వధువు రాగానే.. జోసెఫ్ కడుపునొప్పిగా ఉందని, టాయిలెట్‌కు వెళ్లివస్తానని చెప్పి వెళ్లాడు. కానీ ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలిపింది. ఇంతలో తెల్లారిపోయింది. ఇక లాభం లేదనుకున్న జోసెఫ్ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments