Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలకు శుభవార్త.. మార్చి 8న మొబైల్‌ ఫోన్‌ కొనే వారికి..?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (16:02 IST)
ఏపీలో మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. మహిళల కోసం కోసం ఇప్పటికే అమ్మఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టిన జగన్‌ ప్రభుత్వం.. మరో కోత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. అలాగే నామినేటెడ్‌ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు.
 
తాజాదా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సర్కారు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌ మహిళలకు జగన్‌ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. వచ్చే సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొన్న మహిళలకు.. 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు. మార్చి 8న సోమవారం మొబైల్‌ ఫోన్‌ కొని.. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే వారికి మాత్రమే పది శాతం ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments