Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో గంజాయి అమ్ముతున్న మహిళలు, షాక్ తిన్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (14:03 IST)
కడప జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారు.
 
విశాఖ జిల్లా చింతపల్లి మండలం నుంచి గంజాయి స్మగ్లింగ్ చేసి కడపలో విక్రయిస్తోంది గంజాయి ముఠా. వారి వద్ద నుంచి 120 కేజీల గంజాయి, ఒక టాటా బోల్ట్ కారు, 7 వేల రూపాయలు నగదు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు చిన్నచౌక్ పోలీసులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments