Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు విడాకులిప్పించి.. పెళ్లి చేసుకున్నాడు.. ఇపుడే వేధిస్తున్నాడు...

Webdunia
శుక్రవారం, 3 జులై 2020 (16:05 IST)
కట్టుకున్న భర్తకు విడాకులు ఇప్పించి తనను పెళ్లి చేసుకున్నాడనీ, ఇపుడు వదలించుకునేందుకు వేధిస్తున్నాడంటూ ఓ ఎస్ఐపై మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా ముప్పాళ్ళలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా ముప్పాళ్ళకు చెందిన ఓ మహిళ తన భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. అపుడు ఎస్.ఐ జగదీష్ తనకు న్యాయం చేస్తానని మొబైల్ నంబరు తీసుకున్నాడు. ఆ తర్వాత తనను ఇంటికి పిలిచి బలవంతంగా లొంగ దీసుకుని అత్యాచారం జరిపాడని పేర్కొంది. 
 
అప్పటి నుంచి బెదిరిస్తూ అత్యాచారం చేస్తూ వచ్చాడని పేర్కొంది. ఆ తర్వాత... తన భర్తకు విడాకులిప్పించి, తనను  వివాహం చేసుకున్నాడని తెలిపారు. అయితే ఇపుడు తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. తనకు ఆ ఎస్‌ఐతో  ప్రాణహాని ఉందని ఆందొళన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని ఆ మహిళ వేడుకున్నారు. ఈ మేరకు ఆమె నరసారావు పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments