Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో రోజా కారు వెంటబడ్డ మహిళలు, బాబుకి వార్నింగ్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (21:03 IST)
అమరావతిలో మహిళలు రోజాను అడ్డుకున్నారు. దీనిపై ఏపీఐఐసి చైర్మన్ రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపైన దాడికి యత్నించింది టీడీపీ గూండాలేనంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇలాంటి కుళ్లు రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. తమను ఇలా అడ్డుకుంటే మున్ముందు చంద్రబాబు యాత్రలను అడ్డుకునే పరిస్థితులు వస్తాయని అన్నారు. అసలు అమరావతి రైతులను చేసింది వైసీపీ కాదనీ, తెదేపా మోసం చేసిందని అన్నారు.
 
అమరావతిలోని నీరుకొండ ఎస్‌ఆర్ఎం యూనివర్సటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన రోజాను కొందరు మహిళలు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మహిళలతో పాటు రైతులు కూడా ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అప్రమత్తమై వెంటనే అక్కడికి చేరుకుని రోజాను వెనుక గేటు నుంచి పంపారు. ఇది తెలుసుకున్న కొందరు మహిళలు రోజా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు వారిని అడ్డగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments