Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వాలంటీర్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (16:30 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఓ పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఓ మహిళా వాలంటీర్ ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసును వేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమను మానసికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన వాలంటీర్ స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ సందర్భంగా మహిళా వాలంటీర్ మాట్లాడుతూ, తన పరువుకు భంగం కలిగిందంటూ ఈ పరువు నష్టం దావా వేసినట్టు చెప్పారు. వాలంటీర్లుగా తాము మహిళల డేటాను సేకరించామని, డేటా చోరీ చేశామని పవన్ కళ్యాణ్ ఆరోపించారని, ఈ వ్యాఖ్యలతో తమ మనోభావాలతో దెబ్బతిన్నాయని వాపోయారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సేవ చేస్తున్న తమపై నిందలు వేసిన పవన్ కళ్యాణ్‌పై చట్టపరంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి తాను ఒక్కరినే ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేశానని, మున్ముందు తనను చూసి మరింకొందరు దాఖలు చేస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments