Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వాలంటీర్

Webdunia
సోమవారం, 24 జులై 2023 (16:30 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఓ పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఓ మహిళా వాలంటీర్ ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసును వేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమను మానసికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన వాలంటీర్ స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ సందర్భంగా మహిళా వాలంటీర్ మాట్లాడుతూ, తన పరువుకు భంగం కలిగిందంటూ ఈ పరువు నష్టం దావా వేసినట్టు చెప్పారు. వాలంటీర్లుగా తాము మహిళల డేటాను సేకరించామని, డేటా చోరీ చేశామని పవన్ కళ్యాణ్ ఆరోపించారని, ఈ వ్యాఖ్యలతో తమ మనోభావాలతో దెబ్బతిన్నాయని వాపోయారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సేవ చేస్తున్న తమపై నిందలు వేసిన పవన్ కళ్యాణ్‌పై చట్టపరంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి తాను ఒక్కరినే ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేశానని, మున్ముందు తనను చూసి మరింకొందరు దాఖలు చేస్తారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments