Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకుంటే.. నెమలికి..?

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (13:32 IST)
peacock
రోడ్డు పక్కన కూర్చొని కూరగాయలు అమ్ముకోగా వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఒక్కోసారి పూట గడువడమే కష్టంగా ఉంటుంది. అలాంటిది తాను తినే దాంట్లో కొంత ధాన్యపు గింజలను రోడ్డు పక్కన కూర్చొని ఇలా నెమలికి తినిపిస్తుంది.
 
ఆ మహిళ ఇంట్లో సిరిసంపదలు లేకపోవచ్చు. కానీ ఆమె హృదయం అంతా సంపదే. దీనికి సంబంధించిన వీడియోను టింకు వెంకటేశ్ అనే యూజర్ ట్విటర్‌లో షేర్ చేశారు. ఈ సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. 55 సెకన్ల పాటు నడిచే ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వచ్చిన కాసేపటికే వైరల్‌గా మారింది. 
 
ఇప్పటివరకు ఈ వీడియోను నాలుగు లక్షలకు పైగా వీక్షించారు. మహిళ చేతిలో ఉన్న ధాన్యపు గింజలను తింటున్న నెమలిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మనుషులను చూస్తేనే పారిపోయే నెమళ్లు ఈ మహిళను నమ్మి దగ్గరకు రావడం గమనార్హం అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments