Webdunia - Bharat's app for daily news and videos

Install App

చనిపోయిన భర్త ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్‌.. చీకటిగా వుందా? చివరికి?

Webdunia
శనివారం, 27 అక్టోబరు 2018 (15:33 IST)
నాలుగు నెలల క్రితం కట్టుకున్న భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. భర్త మరణం భార్యను తీవ్రగా కలచివేసింది. భర్త చనిపోయినా.. అతని ఫోనుకు వాట్సాప్ మెసేజ్‌లు చేసింది. చనిపోయిన భర్త ఫోన్‌కు చీకటిగా ఉందా? సమాయానికి భోజనం చేస్తున్నావా..? నీవులేని ప్రతీ క్షణం నరకం కనిపిస్తోంది.. మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తాం.. మమ్మల్ని రిసీవ్ చేసుకుంటావ్ కదూ అంటూ ప్రతిరోజూ మెసేజ్‌లు పెట్టింది. 
 
చివరికి ఎలా చనిపోవాలనే దానిపై అంతర్జాలంలో వెతికింది. చివరకు కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటప చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓంకార్‌ సిధ్దార్థ్, ఆర్తి(38) తన కూతురు తాసి(7) మెట్టుగూడలో నివాసముంటున్నారు. ఇటీవల ఓంకార్ మృతి చెందాడు. దీంతో కలత చెందిన ఆర్తి భర్త మరణాన్ని తట్టుకోలేకపోయింది. నిత్యం భర్తను తలచుకుంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది.  
 
చివరకు తాను, తన కూతురు ముఖాలకు కవర్లు వేసుకుని, ఆపై గ్యాస్ లీక్ చేసుకుని నిప్పంటించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లి కూతురు ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ధర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్తుం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments