Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ఆత్మహత్యా యత్నం... వైసీపి ప్రభుత్వ వేధింపులేనంటూ లేఖ...

Webdunia
శనివారం, 13 జులై 2019 (17:28 IST)
వైసీపీ ప్రభుత్వ వేధింపులు భరించలేక తను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మంచిలీపట్నం 30వ వార్డుకి చెందిన జయలక్ష్మి ఓ లేఖ రాశారు. తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా టార్చర్ పెడుతున్నారనీ, మంత్రి పేర్ని నాని, మత్త తులసి తన చావుకు కారణమంటూ వారి వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ ఆమె ఉత్తరం రాసి నిద్రమాత్రలు మింగారు.
 
ఆమెను ఆంధ్ర హాస్పిటల్‌కి తరలించారు. 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేం అని వైద్యులు చెపుతున్నారు. కాగా ఆమె ఆరోపణలపై వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments