Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ కైలాసగిరిపై మహిళ గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:00 IST)
విశాఖపట్టణంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిలో మహాపచారం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లిన ఓ మహిళను నలుగురు యువకులు పట్టుకుని అత్యాచారం జరిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు కూడా నిర్ధారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుమారు 22 సంవత్సరాలు కలిగిన యువతి, 18 యేళ్ళ వయసు కలిగిన బాలుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కైలాసగిరిపైకి చేరుకున్నారు. కాసేపు అటుఇటు తిరిగారు. ఆ తర్వాత బాలుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ పిమ్మట తన తన స్నేహితులు ముగ్గురిని (అందులో ఇద్దరు మైనర్లు, మరొకరు గురివిల్లి రమణ) రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. భద్రతలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు... ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో వున్న యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ నిందితులంతా జోడుగుళ్ళపాలేనికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం