Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ కైలాసగిరిపై మహిళ గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 31 అక్టోబరు 2019 (07:00 IST)
విశాఖపట్టణంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రమైన కైలాసగిరిలో మహాపచారం జరిగింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. పర్యాటక అందాలు తిలకించేందుకు వెళ్లిన ఓ మహిళను నలుగురు యువకులు పట్టుకుని అత్యాచారం జరిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు కూడా నిర్ధారించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సుమారు 22 సంవత్సరాలు కలిగిన యువతి, 18 యేళ్ళ వయసు కలిగిన బాలుడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో కైలాసగిరిపైకి చేరుకున్నారు. కాసేపు అటుఇటు తిరిగారు. ఆ తర్వాత బాలుడు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెకు ఇచ్చాడు. అనంతరం అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ పిమ్మట తన తన స్నేహితులు ముగ్గురిని (అందులో ఇద్దరు మైనర్లు, మరొకరు గురివిల్లి రమణ) రప్పించాడు. వారు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. భద్రతలో భాగంగా ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు... ఆ యువకులను అదుపులోకి తీసుకున్నారు. అపస్మారకస్థితిలో వున్న యువతిని ఆస్పత్రికి తరలించారు. ఈ నిందితులంతా జోడుగుళ్ళపాలేనికి చెందిన వారిగా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం